Andhra News: ఈ-క్రాప్ నమోదులో తేడాలు.. రైతులకు దక్కని పంట బీమా
పంటనష్టం బీమా అందని రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి.. పరిహారం చెల్లిస్తామని సీఎం జగన్ ఇచ్చిన మాట నీటిమూటగా మారింది. దరఖాస్తులిచ్చి నెలలు గడిచినా లక్షల మందికి పైసా అందలేదు. వచ్చే అవకాశమూ లేదు. నిబంధనల ప్రకారం ఈ-క్రాప్, తర్వాత ఈ-కేవైసీ చేయించకపోవడంతో వీరికి బీమా ఇవ్వలేమని వ్యవసాయశాఖ తేల్చేసింది.
Published : 14 Nov 2022 09:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి