Andhra News: ·రైతు భరోసా కేంద్రాల్లో ప్రారంభం కాని ధాన్యం కొనుగోళ్లు

ఎండనకా వాననకా.. అహర్నిశలు శ్రమించిన అన్నదాతలు చేతికొచ్చిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో.. పొలాల్లోనే రోజుల తరబడి ఉంచలేక అవస్థలు పడుతున్నారు. తుపాను హెచ్చరికలతో.. పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు.

Updated : 21 Oct 2023 14:46 IST
Tags :

మరిన్ని