కలెక్టర్‌ వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదు: కామారెడ్డి రైతులు

కామారెడ్డి నూతన మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. కలెక్టర్‌ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. రైతులతోపాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు కూడా నిరసనలో ఉన్నారు.

Updated : 05 Jan 2023 21:18 IST

కామారెడ్డి నూతన మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. కలెక్టర్‌ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. రైతులతోపాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు కూడా నిరసనలో ఉన్నారు.

Tags :

మరిన్ని