Amaravati: రాజధాని మాస్టర్ ప్లాన్‌లో ప్రభుత్వం అడ్డగోలు మార్పులు..!

అమరావతి రైతుల అభ్యంతరాలు, హైకోర్టు ఆదేశాలు పెడచెవిన పెడుతూ అమరావతి మాస్టర్ ప్లాన్‌లో ప్రభుత్వం అడ్డగోలు మార్పులు చేసింది. రాజధాని గ్రామాలు ముక్తకంఠంతో వ్యతిరేకించినా.. ఏకపక్షంగా 500 ఎకరారాలతో ఆర్‌-5 జోన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. మళ్లీ కోర్టు తలుపుతడతామని ప్రకటించారు.

Published : 22 Mar 2023 09:12 IST

అమరావతి రైతుల అభ్యంతరాలు, హైకోర్టు ఆదేశాలు పెడచెవిన పెడుతూ అమరావతి మాస్టర్ ప్లాన్‌లో ప్రభుత్వం అడ్డగోలు మార్పులు చేసింది. రాజధాని గ్రామాలు ముక్తకంఠంతో వ్యతిరేకించినా.. ఏకపక్షంగా 500 ఎకరారాలతో ఆర్‌-5 జోన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. మళ్లీ కోర్టు తలుపుతడతామని ప్రకటించారు.

Tags :

మరిన్ని