Amaravati: రాజధాని మాస్టర్ ప్లాన్లో ప్రభుత్వం అడ్డగోలు మార్పులు..!
అమరావతి రైతుల అభ్యంతరాలు, హైకోర్టు ఆదేశాలు పెడచెవిన పెడుతూ అమరావతి మాస్టర్ ప్లాన్లో ప్రభుత్వం అడ్డగోలు మార్పులు చేసింది. రాజధాని గ్రామాలు ముక్తకంఠంతో వ్యతిరేకించినా.. ఏకపక్షంగా 500 ఎకరారాలతో ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. మళ్లీ కోర్టు తలుపుతడతామని ప్రకటించారు.
Published : 22 Mar 2023 09:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!