Telangana news: ధాన్యం విక్రయించడానికి అడుగడుగునా ఇబ్బందులు పడుతున్న రైతులు

ధాన్యం విక్రయించడానికి రైతులు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొస్తే.. కాంటా ఎప్పుడౌతుందో చెప్పలేని దుస్థితి నెలకొంది. అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి. టార్పాలిన్లు అందుబాటులో లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

Published : 29 May 2022 10:53 IST

ధాన్యం విక్రయించడానికి రైతులు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొస్తే.. కాంటా ఎప్పుడౌతుందో చెప్పలేని దుస్థితి నెలకొంది. అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి. టార్పాలిన్లు అందుబాటులో లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

Tags :

మరిన్ని