TTD: శ్రీవారి ప్రసాదానికి.. విజయనగరం రైతుల సేంద్రియ ఉత్పత్తులు

రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల రహితంగా పంటలు సాగు చేయాలన్న ప్రధాని మోదీ పిలుపును.. చాలా చోట్ల రైతులు అందుకొని ముందడుగు వేస్తున్నారు. సేంద్రియ సాగు విధానాలు, సమగ్ర వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. అయితే, సేంద్రియ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం లభిస్తున్న చోట.. లాభాల పంట పండుతోంది . ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా రైతులు ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీకి బెల్లం, ధాన్యం సరఫరా చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు.

Updated : 07 Feb 2023 14:49 IST
Tags :

మరిన్ని