Hyderabad: హైదరాబాద్ ఉప్పల్లో తండ్రీకొడుకుల దారుణ హత్య!
జంట హత్యలతో హైదరాబాద్ ఉప్పల్ ఉలికిపాటుకు గురైంది. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. తండ్రీకొడుకులను దారుణంగా హతమార్చారు. చనిపోయారని నిర్దారించుకున్నాకే తాపీగా నడచుకుంటూ వెళ్లిపోయారు. సంచలనం సృష్టించిన జంట హత్యలకు.. ఆస్తి వివాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Published : 15 Oct 2022 12:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే