Nellore: అల్లుడికి అత్తమామల మర్యాదలు.. 108 రకాలతో పసందైన విందు
కొత్తల్లుడికి కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు అత్తింటివారు. తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి 108 రకాల వంటలు వడ్డించిన వైనం పొదలకూరు మండలం ఊచపల్లిలో చోటుచేసుకుంది. ఊసా శివకుమార్, శ్రీదేవమ్మ దంపతులు తమ కుమార్తె శ్రీవాణిని.. నెల్లూరులోని బీవీనగర్ చెందిన ఇమ్మడిశెట్టి శివకుమార్కు ఇచ్చి ఇటీవల వివాహం చేశారు. ఇంటికి వచ్చిన అల్లుడికి ఘుమఘుమలాడే 108 రకాల వంటలు తయారు చేయించి వడ్డించారు.
Published : 02 Feb 2023 13:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే