Andhra News: అత్యవసర వైద్య సేవల సిబ్బందికీ వేతనాలు అందట్లేదు!
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. అత్యవసర సేవల సిబ్బంది వేతనాల చెల్లింపులకూ నిధుల కొరత వెంటాడుతోంది. ఆసుపత్రులతో పాటు వివిధ పథకాల కింద పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులు జీతాలు రాక ఆందోళన చెందుతున్నారు. అసలే అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న కార్మికులు.. నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు.
Updated : 21 Oct 2023 16:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!