Hyderabad: కూకట్‌పల్లిలో నడిరోడ్డుపైనే దగ్ధమైన కారు

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై కారు దగ్ధమైంది. కారులో ఒక్కసారిగా మంటలు రావడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు కిందికి దిగిపోయారు. ఈ ఘటనతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

Published : 03 Oct 2022 22:54 IST

Hyderabad: కూకట్‌పల్లిలో నడిరోడ్డుపైనే దగ్ధమైన కారు

Tags :

మరిన్ని