Duronto Express: దురంతో ఎక్స్ప్రెస్లో మంటలు.. ప్రయాణికుల పరుగులు
కుప్పం పట్టణం: దురంతో ఎక్స్ప్రెస్లో స్వల్పంగా మంటలు రావడం కలకలం సృష్టించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హవ్డా వెళ్తున్న దురంతో ఎక్స్ప్రెస్ ఎస్-9 బోగీలో స్వల్పంగా మంటలతో పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ కుప్పం రైల్వేస్టేషన్లో రైలును ఆపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు తెలుసుకుని కిందికి దిగి పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. దీంతో తిరిగి రైలు బయల్దేరింది.
Updated : 27 Nov 2022 14:33 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్