Telangana News: నేడే మెదక్‌-కాచిగూడ రైలుకు పచ్చజెండా

మెతుకుసీమ ప్రజల చిరకాల స్వప్నం శుక్రవారం నెరవేరనుంది. అక్కన్నపేట-మెదక్‌ల మధ్య నిర్మించిన 17.2 కి.మీ.ల నూతన రైలుమార్గం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రయాణికుల రైలు (మెదక్‌-కాచిగూడల మధ్య)ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈనెల 23వ తేదీ సాయంత్రం మెదక్‌లో ప్రారంభించనున్నారు. ఈ స్టేషన్‌ నుంచి పట్టాలెక్కే మొట్టమొదటి ప్రయాణికుల రైలు ఇదే. 

Published : 23 Sep 2022 11:14 IST

మెతుకుసీమ ప్రజల చిరకాల స్వప్నం శుక్రవారం నెరవేరనుంది. అక్కన్నపేట-మెదక్‌ల మధ్య నిర్మించిన 17.2 కి.మీ.ల నూతన రైలుమార్గం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రయాణికుల రైలు (మెదక్‌-కాచిగూడల మధ్య)ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈనెల 23వ తేదీ సాయంత్రం మెదక్‌లో ప్రారంభించనున్నారు. ఈ స్టేషన్‌ నుంచి పట్టాలెక్కే మొట్టమొదటి ప్రయాణికుల రైలు ఇదే. 

Tags :

మరిన్ని