Telangana News: నేడే మెదక్-కాచిగూడ రైలుకు పచ్చజెండా
మెతుకుసీమ ప్రజల చిరకాల స్వప్నం శుక్రవారం నెరవేరనుంది. అక్కన్నపేట-మెదక్ల మధ్య నిర్మించిన 17.2 కి.మీ.ల నూతన రైలుమార్గం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రయాణికుల రైలు (మెదక్-కాచిగూడల మధ్య)ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఈనెల 23వ తేదీ సాయంత్రం మెదక్లో ప్రారంభించనున్నారు. ఈ స్టేషన్ నుంచి పట్టాలెక్కే మొట్టమొదటి ప్రయాణికుల రైలు ఇదే.
Published : 23 Sep 2022 11:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?