Jai Balayya: సౌండ్‌ బాక్సులు దద్దరిల్లిపోయేలా ‘జై బాలయ్య’

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy). ఫ్యాక్షన్‌+యాక్షన్‌  నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది. హీరో పాత్రను తెలియజేసేలా మాస్‌ సాంగ్‌గా దీన్ని చిత్రీకరించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. సంక్రాంతి కానుకగా ఈసినిమా విడుదల కానుంది.

Published : 25 Nov 2022 11:14 IST

Tags :

మరిన్ని