Kakinada: చేపల రేవు స్థలం ఆక్రమణను నిరసిస్తూ.. మత్స్యకారుల ఆందోళన!

కాకినాడ (Kakinada) కుంభాభిషేకం మత్స్యకారుల చేపల రేవు స్థలాన్ని వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని.. మత్స్యకారులు(Fishermen) ఆందోళనకు దిగారు. చెరువు వద్ద వేసిన బోర్డులు, ఫెన్సింగ్‌ను మత్స్యకారులు తొలగించారు. ఈ నేపథ్యంలో పోర్టు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత్స్యకారులను విచ్ఛిన్నం చేసే కుట్రకు ద్వారంపూడి తెరదీశారని, ప్రశ్నించిన వాళ్లను అణచివేస్తున్నారని తెలిపారు.

Published : 02 May 2023 19:07 IST

కాకినాడ (Kakinada) కుంభాభిషేకం మత్స్యకారుల చేపల రేవు స్థలాన్ని వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని.. మత్స్యకారులు(Fishermen) ఆందోళనకు దిగారు. చెరువు వద్ద వేసిన బోర్డులు, ఫెన్సింగ్‌ను మత్స్యకారులు తొలగించారు. ఈ నేపథ్యంలో పోర్టు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత్స్యకారులను విచ్ఛిన్నం చేసే కుట్రకు ద్వారంపూడి తెరదీశారని, ప్రశ్నించిన వాళ్లను అణచివేస్తున్నారని తెలిపారు.

Tags :

మరిన్ని