Nizamabad - Flexis: నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఫ్లెక్సీల కలకలం..!
నిజామాబాద్(Nizamabad) జిల్లా నవీపేట్లో ఫ్లెక్సీ(Flexis)ల కలకలం కొనసాగుతోంది. శుక్రవారం రోజు ‘పసుపు బోర్డు’ అంశంపై ఓ వర్గం పసుపు రంగు బోర్డులను ఏర్పాటు చేయగా.. భారాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఇచ్చిన హామీలపై వ్యంగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్న దానిపై, డబుల్ బెడ్రూమ్, నిరుద్యోగ భృతిపై వ్యంగంగ ఏర్పాటు చేశారు.
Updated : 02 Apr 2023 10:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్