Godavari floods: అంత్యక్రియల కోసం పడవలో మృతదేహం తరలింపు

అల్లూరి జిల్లాలోని చింతరేవుపల్లికి చెందిన సుబ్బారావు వైద్యం అందక మృతిచెందాడు. వైద్యం కోసం 50 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలానికి లేదా.. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రికి తీసుకెళ్లాలి. ఎటువైపు వెళ్దామన్నా.. వరదలతో రవాణా సౌకర్యం సరిగ్గా లేక బుధవారం చనిపోయాడు. మరోవైపు వరదల ప్రభావంతో మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు స్థలం లేక పడవలో మైదానప్రాంతానికి తరలించారు.

Published : 18 Aug 2022 15:16 IST

అల్లూరి జిల్లాలోని చింతరేవుపల్లికి చెందిన సుబ్బారావు వైద్యం అందక మృతిచెందాడు. వైద్యం కోసం 50 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలానికి లేదా.. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రికి తీసుకెళ్లాలి. ఎటువైపు వెళ్దామన్నా.. వరదలతో రవాణా సౌకర్యం సరిగ్గా లేక బుధవారం చనిపోయాడు. మరోవైపు వరదల ప్రభావంతో మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు స్థలం లేక పడవలో మైదానప్రాంతానికి తరలించారు.

Tags :

మరిన్ని