Godavari floods: అంత్యక్రియల కోసం పడవలో మృతదేహం తరలింపు
అల్లూరి జిల్లాలోని చింతరేవుపల్లికి చెందిన సుబ్బారావు వైద్యం అందక మృతిచెందాడు. వైద్యం కోసం 50 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలానికి లేదా.. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రికి తీసుకెళ్లాలి. ఎటువైపు వెళ్దామన్నా.. వరదలతో రవాణా సౌకర్యం సరిగ్గా లేక బుధవారం చనిపోయాడు. మరోవైపు వరదల ప్రభావంతో మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు స్థలం లేక పడవలో మైదానప్రాంతానికి తరలించారు.
Published : 18 Aug 2022 15:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి