Pakistan: పాకిస్థాన్లో ప్రకృతి ప్రకోపం.. ఆకలితో అలమటిస్తున్న ప్రజలు
పాకిస్థాన్లో సంభవించిన వరదలతో ప్రజలు సర్వం కోల్పోయారు. ప్రకృతి ప్రకోపానికి జనజీవనం అతలాకుతలమైంది. లక్షల ఎకరాల్లో ఆహార, వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ అక్కడి ప్రజలు ఆకలితో, అంటువ్యాధులతో అలమటిస్తూ సహాయం కోసం ప్రపంచం వైపు చూస్తున్నారు. తమ ప్రజలకు అన్నం పెట్టలేని దారుణ పరిస్థితులు నెలకొన్నాయని పాకిస్థాన్ మంత్రి ఇక్బాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Published : 27 Sep 2022 15:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)