Hyderabad: శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో మరోసారి విదేశీ బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడు ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో 435 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా, అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 

Published : 18 Aug 2022 16:17 IST

Hyderabad: శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

Tags :

మరిన్ని