Gold: స్క్రూలు, కడ్డీలు కావివి.. రూ.20 లక్షల పుత్తడి
శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) కేంద్రంగా అక్రమ బంగారం తరలింపు (Gold Smuggling) రోజురోజుకూ పెరుగుతోంది. అధిక లాభాలు వస్తుండడంతో అక్రమార్కులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో రూ.21.20 లక్షల విలువైన 454 గ్రాముల విదేశీ అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజిని తనిఖీ చేయగా.. అక్రమ బంగారం గుట్టురట్టయింది. ప్రయాణికుడు తన బ్యాగ్లో స్క్రూలు, కడ్డీల్లా బంగారం అమర్చినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
Published : 09 Apr 2023 21:13 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు