Forest Officers: హత్యోదంతంతో భయాందోళనలో అటవీశాఖ అధికారులు

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్  శ్రీనివాసరావు హత్యోదంతంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది భయాందోళనలకు గురతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా తమకు రక్షణ కల్పించాలని పలుమార్లు కోరినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోడు భూముల సర్వేకు వెళ్లబోమని అటవీ అధికారులు, సిబ్బంది తేల్చిచెబుతున్నారు. సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అటవీ అధికారుల సంఘాలతో ఉన్నతాధికారులు ఇవాళ సమావేశం కానున్నారు.

Published : 24 Nov 2022 10:50 IST

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్  శ్రీనివాసరావు హత్యోదంతంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది భయాందోళనలకు గురతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా తమకు రక్షణ కల్పించాలని పలుమార్లు కోరినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోడు భూముల సర్వేకు వెళ్లబోమని అటవీ అధికారులు, సిబ్బంది తేల్చిచెబుతున్నారు. సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అటవీ అధికారుల సంఘాలతో ఉన్నతాధికారులు ఇవాళ సమావేశం కానున్నారు.

Tags :

మరిన్ని