ఆయుధాలు ఇప్పించండి సార్‌.. నలిగిపోతున్నాం: అటవీ అధికారుల ఆవేదన

గుత్తికోయల చేతిలో దారుణ హత్యకు గురైన ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియలకు వచ్చిన.. అటవీ అధికారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమపై గుత్తికోయలు దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలోచాలా ఇబ్బందులు పడుతున్నామని.. ప్రభుత్వ లక్ష్యాలు, పోడు సాగుదారుల దాడుల మధ్య నలిగిపోతున్నామని తెలిపారు. 

Updated : 23 Nov 2022 19:31 IST

గుత్తికోయల చేతిలో దారుణ హత్యకు గురైన ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియలకు వచ్చిన.. అటవీ అధికారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమపై గుత్తికోయలు దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలోచాలా ఇబ్బందులు పడుతున్నామని.. ప్రభుత్వ లక్ష్యాలు, పోడు సాగుదారుల దాడుల మధ్య నలిగిపోతున్నామని తెలిపారు. 

Tags :

మరిన్ని