ఆయుధాలు ఇప్పించండి సార్.. నలిగిపోతున్నాం: అటవీ అధికారుల ఆవేదన
గుత్తికోయల చేతిలో దారుణ హత్యకు గురైన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియలకు వచ్చిన.. అటవీ అధికారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమపై గుత్తికోయలు దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలోచాలా ఇబ్బందులు పడుతున్నామని.. ప్రభుత్వ లక్ష్యాలు, పోడు సాగుదారుల దాడుల మధ్య నలిగిపోతున్నామని తెలిపారు.
Updated : 23 Nov 2022 19:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..