Vijayawada: మాదక ద్రవ్యాల నిర్మూలనకు రచయితలు కలం కదిలించాలి: జేడీ లక్ష్మీనారాయణ
మాదక ద్రవ్యాల నిర్మూలనకు కవులు, రచయితలు కూడా కలం కదిలించాలని సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ కోరారు. విజయవాడ వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వభాషలో రచనల గురించి తన అనుభవాలను పంచుకున్నారు.
Updated : 05 Nov 2023 17:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్