Vijayawada: మాదక ద్రవ్యాల నిర్మూలనకు రచయితలు కలం కదిలించాలి: జేడీ లక్ష్మీనారాయణ

మాదక ద్రవ్యాల నిర్మూలనకు కవులు, రచయితలు కూడా కలం కదిలించాలని సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ కోరారు. విజయవాడ వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో  ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వభాషలో రచనల గురించి తన అనుభవాలను పంచుకున్నారు. 

Updated : 05 Nov 2023 17:06 IST

Tags :

మరిన్ని