Ponguleti: ఖమ్మంలోని పొంగులేటి నివాసంలో అంతర్గత చర్చలు
భారత రాష్ట్ర సమితితో దూరం మరింత పెరుగుతున్న వేళ.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఖమ్మం వేదికగా భారాస నిర్వహించిన బహిరంగ సభకు దూరంగా ఉన్న పొంగులేటి.. ఆయన వర్గం ముఖ్య నేతలు, అనుచరగణంలో ఆత్మస్థైర్యం నింపేలా తదుపరి కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు.
Published : 22 Jan 2023 15:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం