Trade Ties: చైనాపై వాణిజ్య ఆంక్షలు అవివేకమే: నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్
భారత్ - చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణల కారణంగా ఆ దేశం నుంచి భారత్ చేసుకునే దిగుమతులపై నిషేధం విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. డ్రాగన్ దాడికి దిగుతుంటే ఆ దేశంతో వాణిజ్యం ఎలా చేస్తారని దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు గళమెత్తారు. ఐతే చైనాపై వాణిజ్య ఆంక్షల్ని విధిస్తే.. అది భారత్కే నష్టమని నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా హెచ్చరించారు.
Updated : 22 Dec 2022 17:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు