Ind vs Pak: పాక్‌పై భారత్‌ విక్టరీ.. ఎగిరి గంతేసిన మాజీలు! వీడియో వైరల్‌

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ అదిరిపోయే విజయం సాధించింది. విజయానికి కావాల్సిన ఒక్క పరుగును  ఆఖరి బంతికి రవిచంద్రన్‌ అశ్విన్‌ తీయగానే.. మొత్తం భారత దేశం ఎగిరి గంతేసింది. ఇక స్టేడియంలోనే ఉన్న మన మాజీ క్రికెటర్లు సునిల్‌ గావస్కర్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితరులు కూడా అదే పని చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated : 23 Oct 2022 21:15 IST

Tags :

మరిన్ని