Ind vs Pak: పాక్పై భారత్ విక్టరీ.. ఎగిరి గంతేసిన మాజీలు! వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ అదిరిపోయే విజయం సాధించింది. విజయానికి కావాల్సిన ఒక్క పరుగును ఆఖరి బంతికి రవిచంద్రన్ అశ్విన్ తీయగానే.. మొత్తం భారత దేశం ఎగిరి గంతేసింది. ఇక స్టేడియంలోనే ఉన్న మన మాజీ క్రికెటర్లు సునిల్ గావస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు కూడా అదే పని చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Updated : 23 Oct 2022 21:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత