Mulayam Singh Yadav: ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..  పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ వెల్లడించారు.

Published : 10 Oct 2022 11:09 IST

Tags :

మరిన్ని