Venkaiah Naidu: వల్లభాయ్‌ పటేల్‌ను ఈ తరం ఆదర్శంగా తీసుకోవాలి: వెంకయ్య నాయుడు

ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ఈ తరం యువత.. ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ అతిథిగృహం జంక్షన్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Published : 31 Oct 2022 16:10 IST

ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ఈ తరం యువత.. ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ అతిథిగృహం జంక్షన్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Tags :

మరిన్ని