Venkaiah Naidu: వల్లభాయ్ పటేల్ను ఈ తరం ఆదర్శంగా తీసుకోవాలి: వెంకయ్య నాయుడు
ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఈ తరం యువత.. ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ అతిథిగృహం జంక్షన్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Published : 31 Oct 2022 16:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామీ గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్