KTR: నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన

నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అందులో భాగంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ను ప్రారంభిస్తారు. అనంతరం కళాభారతికి శంకుస్థాపన చేయనున్నారు. 

Updated : 28 Jan 2023 13:47 IST

నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అందులో భాగంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ను ప్రారంభిస్తారు. అనంతరం కళాభారతికి శంకుస్థాపన చేయనున్నారు. 

Tags :

మరిన్ని