Andhra News: ఉద్యోగుల ఉచిత వసతిపై పరస్పర విరుద్ధ ఉత్తర్వులు

హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత వసతిపై జీఏడీ, సీఎంవో భిన్నమైన ఉత్తర్వులను ఇచ్చింది. కొన్ని గంటల్లోనే పరస్పర విరుద్ధంగా ఉన్న ఆదేశాలతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. చివరికి గడువు పొడిగింపుతో ఉద్యోగులు ఉపశమనం పొందారు.

Published : 30 Jun 2022 11:07 IST

హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత వసతిపై జీఏడీ, సీఎంవో భిన్నమైన ఉత్తర్వులను ఇచ్చింది. కొన్ని గంటల్లోనే పరస్పర విరుద్ధంగా ఉన్న ఆదేశాలతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. చివరికి గడువు పొడిగింపుతో ఉద్యోగులు ఉపశమనం పొందారు.

Tags :

మరిన్ని