ఉచిత విద్యుత్కు మంగళం.. బిల్లు కట్టాలని అధికారుల హెచ్చరికలు
వారంతా నిరుపేద ఎస్టీ కుటుంబాలు. ఒంగోలు శివారులో చిన్నపాటి ఆవాసాలు ఏర్పాటు చేసుకొని... కూలీ పనులతో బతుకీడ్చుతున్నారు. వీరికి 200 యూనిట్లలోపు విద్యుత్తు ఉచితంగా లభించేది. ఉన్నట్టుఉండి గత నెలలో వచ్చిన కరెంట్ బిల్లు చెల్లించాలని అధికారులు ఆదేశించారు. కరెంట్ బిల్లు కట్టే స్థోమత లేక కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు
Published : 01 Jul 2022 13:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం