Botsa: ఒకటో తేదీ నుంచి పీఆర్సీతో కలిపి వేతనాలిస్తాం: మంత్రి బొత్స సత్యనారాయణ
ఎన్నికల హామీల్లో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన 100 హామీల్లో సీపీఎస్ కూడా ఒకటి అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ హామీ నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఉద్యోగ సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు చెప్పారు. మూడు నెలల్లోగా అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Published : 10 Sep 2022 17:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా