Srikakulam: ఆలయంలో విద్యార్థులకు పాఠాలు.. సౌకర్యాలు లేక పిల్లల ఇక్కట్లు..!
ఆ విద్యార్థులు నాడు బడిలో చదువుకున్నారు. నేడు గుడిలో పాఠాలు వింటున్నారు. జగనన్న నాడు-నేడు పథకం వల్లే బడి కాస్తా గుడిలోకి మారింది. ఉన్న భవనాన్ని అధికారులు కూల్చేశారు. బిల్లులు ఇవ్వడం లేదని గుత్తేదారు పనులు మధ్యలోనే ఆపేశారు. శ్రీకాకుళం జిల్లా గదబపాలెంలో విద్యార్థుల దుస్థితి ఇది.
Published : 25 Mar 2023 14:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని