Dawood Ibrahim: దావూద్‌ కరాచీలోనే తలదాచుకున్నట్లు వెల్లడించిన ఈడీ

ఇండియా మోస్ట్  వాంటెడ్  క్రిమినల్, గ్యాంగ్ స్టర్  దావూద్  ఇబ్రహీంకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  వెల్లడించింది. వందల మంది సామాన్యులను పొట్టనబెట్టుకున్న ఈ గ్యాంగ్ స్టర్ పాకిస్తాన్ లోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. దావూద్  కరాచీలోనే ఉన్నట్లు అతడి మేనల్లుడు తెలిపినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  అధికారులు తెలిపారు.

Published : 24 May 2022 22:00 IST
Tags :

మరిన్ని