Dawood Ibrahim: దావూద్ కరాచీలోనే తలదాచుకున్నట్లు వెల్లడించిన ఈడీ
ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. వందల మంది సామాన్యులను పొట్టనబెట్టుకున్న ఈ గ్యాంగ్ స్టర్ పాకిస్తాన్ లోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. దావూద్ కరాచీలోనే ఉన్నట్లు అతడి మేనల్లుడు తెలిపినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు.
Published : 24 May 2022 22:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్