Bihar: నిబంధనలు మార్చి గ్యాంగ్స్టర్ విడుదల..!
బిహార్ (Bihar) ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (CM Nitish) కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల నీతీశ్ సర్కారు జైలు మాన్యువల్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలోనే 27 మంది ఖైదీల విడుదలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్(Anand Mohan Singh) పేరు ఉండటంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇంతకీ ఎవరు ఈ ఆనంద్ సింగ్, ఎందుకు జైలుకు వెళ్లాడు.?
Published : 25 Apr 2023 19:18 IST
Tags :