Hyderabad: నగరంలో గంజాయి గ్యాంగ్లు.. ప్రశ్నించిన వారిపై దాడులు!
హైదరాబాద్ మేడిపల్లి ఠాణా పరిధిలో గంజాయి గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. ఫీర్జాదిగూడ మల్లికార్జున్ నగర్లో కొన్ని రోజులుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా.. సుమారు 20 మంది యువకులు గంజాయి తాగుతూ హంగామా చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. వీరి అల్లరి భరించలేని కొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో స్వయంగా ఆ యువకులను కాలనీ మహిళలు మందలించారు. దీంతో రెచ్చిపోయిన ఆకతాయిలు గంజాయి మత్తులో వారిపై దాడి చేశారు. బాధిత మహిళలు మరోసారి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Published : 10 Jun 2023 17:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే