Geetanjali Shree: బుకర్‌ ప్రైజ్ గెలుచుకున్నతొలి భారతీయ రచయిత్రిగా గీతాంజలి శ్రీ

ప్రముఖ హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీని ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ వరించింది. హిందీ నవల టూంబ్ ఆఫ్ శాండ్ కు గానూ గీతాంజలి శ్రీకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ సొంతమైంది. ఫలితంగా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్న తొలి భారతీయ రచయిత్రిగా గీతాంజలి శ్రీ నిలిచారు. 

Published : 27 May 2022 14:06 IST

ప్రముఖ హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీని ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ వరించింది. హిందీ నవల టూంబ్ ఆఫ్ శాండ్ కు గానూ గీతాంజలి శ్రీకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ సొంతమైంది. ఫలితంగా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్న తొలి భారతీయ రచయిత్రిగా గీతాంజలి శ్రీ నిలిచారు. 

Tags :

మరిన్ని