Mysore: మైసూరులో ఘనంగా దసరా ఉత్సవాలు.. ఆకట్టుకున్న జంబూ సవారీ
కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఆంక్షల మధ్య సాగిన మైసూరు దసరా ఉత్సవాలు ఈసారి అంగరంగ వైభవంగా జరిగాయి. వడయార్ వంశస్థులు, కర్ణాటక సర్కారు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జంబూ సవారీ ఆకట్టుకుంది. దాదాపు 5 లక్షల మంది ఈ వేడుకలు చూసేందుకు తరలివచ్చారు.
Published : 06 Oct 2022 07:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా