Mysore: మైసూరులో ఘనంగా దసరా ఉత్సవాలు.. ఆకట్టుకున్న జంబూ సవారీ

కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఆంక్షల మధ్య సాగిన మైసూరు దసరా ఉత్సవాలు ఈసారి అంగరంగ వైభవంగా జరిగాయి. వడయార్ వంశస్థులు, కర్ణాటక సర్కారు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జంబూ సవారీ ఆకట్టుకుంది. దాదాపు 5 లక్షల మంది ఈ వేడుకలు చూసేందుకు తరలివచ్చారు. 

Published : 06 Oct 2022 07:37 IST

కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఆంక్షల మధ్య సాగిన మైసూరు దసరా ఉత్సవాలు ఈసారి అంగరంగ వైభవంగా జరిగాయి. వడయార్ వంశస్థులు, కర్ణాటక సర్కారు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జంబూ సవారీ ఆకట్టుకుంది. దాదాపు 5 లక్షల మంది ఈ వేడుకలు చూసేందుకు తరలివచ్చారు. 

Tags :

మరిన్ని