Idasangathi: తాండూరు కందికి జీఐ ట్యాగ్‌.. ఎందుకొచ్చిందో తెలుసా..?

పప్పులందు కందిపప్పు వేరయా... అనిపించుకుంది తాండూరు కంది. రుచిలోనూ, నాణ్యతలోనూ ఆహార ప్రియుల నోరూరించే ఈ కంది పప్పు... ఇప్పుడు దేశవ్యాప్తంగా తన ఘనతను చాటుకుంది. దేశంలో ఇటీవల 9 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు దక్కగా... అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఘనత సాధించిన తొలి వ్యవసాయ ఉత్పత్తిగా తాండూరు కంది నిలిచింది. మరి తాండూరు కందికి ఇన్ని విశిష్టతలు రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.. రండి. 

Published : 21 Dec 2022 13:52 IST
Tags :

మరిన్ని