Secunderabad: సికింద్రాబాద్‌లో కలకలం.. మరో బాలిక అదృశ్యం!

సికింద్రాబాద్ మహంకాళి పరిధిలో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఓల్డ్ బోయిగూడకు చెందిన రేణుక కుమార్తె కృతిక ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటూ... బయటికి వెళ్లింది. తిరిగిరాకపోవటంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై.. పరిసర ప్రాంతాల్లో వెతికారు. కృతిక ఆచూకి దొరక్కపోవటంతో.. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

Updated : 30 Dec 2022 12:35 IST

Tags :

మరిన్ని