Secunderabad: సికింద్రాబాద్లో కలకలం.. మరో బాలిక అదృశ్యం!
సికింద్రాబాద్ మహంకాళి పరిధిలో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఓల్డ్ బోయిగూడకు చెందిన రేణుక కుమార్తె కృతిక ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటూ... బయటికి వెళ్లింది. తిరిగిరాకపోవటంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై.. పరిసర ప్రాంతాల్లో వెతికారు. కృతిక ఆచూకి దొరక్కపోవటంతో.. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
Updated : 30 Dec 2022 12:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!