Mumbai: బడికి వెళ్లి అదృశ్యమైన బాలిక.. తొమ్మిదేళ్ల తరువాత ఇంటికి!
బడికి వెళ్లి అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారిని.. 9 ఏళ్ల తర్వాత పోలీసులు కుటుంబసభ్యుల చెంతకు చేర్చిన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ఆడుతుపాడుతూ పాఠశాలకు వెళ్లిన చిట్టితల్లి కోసం ఇన్నేళ్లుగా గాలించి ఆశలు కూడా వదులుకున్న ఆ కుటుంబం.. బాలిక రాకతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. సినిమా కథను తలపించే ఈ ఘటనలో ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవించే ఓ మహిళ.. పోలీసులకు సాయపడింది.
Published : 07 Aug 2022 20:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!