Mumbai: బడికి వెళ్లి అదృశ్యమైన బాలిక.. తొమ్మిదేళ్ల తరువాత ఇంటికి!

బడికి వెళ్లి అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారిని.. 9 ఏళ్ల తర్వాత పోలీసులు కుటుంబసభ్యుల చెంతకు చేర్చిన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ఆడుతుపాడుతూ పాఠశాలకు వెళ్లిన చిట్టితల్లి కోసం ఇన్నేళ్లుగా గాలించి ఆశలు కూడా వదులుకున్న ఆ కుటుంబం.. బాలిక రాకతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. సినిమా కథను తలపించే ఈ ఘటనలో ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవించే ఓ మహిళ.. పోలీసులకు సాయపడింది.

Published : 07 Aug 2022 20:13 IST

బడికి వెళ్లి అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారిని.. 9 ఏళ్ల తర్వాత పోలీసులు కుటుంబసభ్యుల చెంతకు చేర్చిన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ఆడుతుపాడుతూ పాఠశాలకు వెళ్లిన చిట్టితల్లి కోసం ఇన్నేళ్లుగా గాలించి ఆశలు కూడా వదులుకున్న ఆ కుటుంబం.. బాలిక రాకతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. సినిమా కథను తలపించే ఈ ఘటనలో ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవించే ఓ మహిళ.. పోలీసులకు సాయపడింది.

Tags :

మరిన్ని