Italy: ఇటలీలోని మంచు పర్వతాల్లో హిమపాతం.. ఆరుగురు పర్వతారోహకుల మృతి
ఇటలీలోని మంచు పర్వతాల్లో హిమపాతం కారణంగా ఆరుగురు పర్వతారోహకులు చనిపోయారు. మంచుపలకల కింద మరికొంత మంది ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వేడిగాలుల కారణంగా మంచు పర్వతం నుంచి మంచుపలకలు విరిగిపడి పక్కనే ఉన్న మరో పర్వతంపై పడటం.. పర్వతారోహకుల మృతికి కారణమైంది. హెలికాప్టర్లతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Published : 05 Jul 2022 10:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..