Italy: ఇటలీలోని మంచు పర్వతాల్లో హిమపాతం.. ఆరుగురు పర్వతారోహకుల మృతి

ఇటలీలోని మంచు పర్వతాల్లో హిమపాతం కారణంగా ఆరుగురు పర్వతారోహకులు చనిపోయారు. మంచుపలకల కింద మరికొంత మంది ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వేడిగాలుల కారణంగా మంచు పర్వతం నుంచి మంచుపలకలు విరిగిపడి పక్కనే ఉన్న మరో పర్వతంపై పడటం.. పర్వతారోహకుల మృతికి కారణమైంది. హెలికాప్టర్లతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Published : 05 Jul 2022 10:24 IST

ఇటలీలోని మంచు పర్వతాల్లో హిమపాతం కారణంగా ఆరుగురు పర్వతారోహకులు చనిపోయారు. మంచుపలకల కింద మరికొంత మంది ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వేడిగాలుల కారణంగా మంచు పర్వతం నుంచి మంచుపలకలు విరిగిపడి పక్కనే ఉన్న మరో పర్వతంపై పడటం.. పర్వతారోహకుల మృతికి కారణమైంది. హెలికాప్టర్లతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Tags :

మరిన్ని