God Bless India: భారత్కు తుర్కియే ప్రజల ధన్యవాదాలు
భారీ భూకంపంతో అల్లాడుతున్న తుర్కియే.. భారత్ చేసిన సాయాన్ని మళ్లీ గుర్తు చేసుకుంది. విపత్కర పరిస్థితుల్లో భారత్ తమకు అండగా నిలిచిందని తుర్కియే ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. భారత్ సహాయక చర్యలను, వైద్య సేవలను కొనియాడారు. భారత్ను దేవుడు ఆశీర్వదించాలని మనసారా దీవించారు. తుర్కియే పంపిన సాయాన్నే మళ్లీ వారికే తిరిగి పంపి పాకిస్థాన్ నవ్వుల పాలైన మరుసటి రోజే.. తుర్కియే ప్రజలు భారత్ను మెచ్చుకోవడం గమనార్హం.
Published : 19 Feb 2023 16:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు