Khammam: కరకట్టకు విడుదల కానీ నిధులు.. గోదావరి లోతట్టు ప్రాంతాల ఆవేదన
వర్షకాలం వస్తుందంటే భద్రాద్రి జిల్లా గోదావరి లోతట్టు మండలాల వాసులు హడలెత్తిపోతున్నారు. భయం, అ భద్రతాభావంతో ఆందోళన చెందుతున్నారు. గతేడాది వరదలలో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని గోదావరి కరకట్ట ఎత్తు పెంచి భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పనులు కార్యరూపం దాల్చక పోవడంతో వానాకాలమొస్తే తమ పరిస్థితి ఏంటని భద్రాద్రి జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published : 04 Feb 2023 13:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ