Andhra News: ముంపులోనే పార్వతీపురం మన్యం జిల్లా గ్రామాలు

ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నాగావళికి వరద పోటెత్తింది. ప్రవాహ ఉద్ధృతికి పార్వతిపురం మన్యం జిల్లాలోని అనేక గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.  

Published : 16 Aug 2022 10:24 IST

ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నాగావళికి వరద పోటెత్తింది. ప్రవాహ ఉద్ధృతికి పార్వతిపురం మన్యం జిల్లాలోని అనేక గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.  

Tags :

మరిన్ని