Dussera: ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ నాలుగోరోజు అన్నపూర్ణాదేవిగా.. భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీశైల భ్రమరాంబికాదేవి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వాడవాడలా దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Published : 29 Sep 2022 21:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్