Andhra News: అమరావతి రైతుల పాదయాత్రలో ఆకర్షణగా దేవుళ్ల విగ్రహాలు
అమరావతి రైతుల పాదయాత్రలో దేవుళ్ల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన రైతులు దేవుళ్లు, దేవతా విగ్రహాలను ట్రాక్టర్లపై అమర్చి యాత్రలో పాల్గొన్నారు. ఉగ్రనరసింహుడు కనకదుర్గమ్మ, అయ్యప్ప స్వామి, ఆంజనేయస్వామి, పరమశివుడు విగ్రహాలు ఏర్పాటు చేసి ఒక్కో విగ్రహం ముందు ఒక్కో బోర్డు పెట్టారు.
Published : 13 Oct 2022 20:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!