రాజమహేంద్రవరంలో పట్టాలు తప్పిన గూడ్స్.. రద్దైన రైళ్లు ఇవే..
రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఫలితంగా కోల్కతా-చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడం కారణంగా... 9 రైళ్లు రద్దు కాగా 2 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. విజయవాడ-లింగంపల్లి రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. విజయవాడ-విశాఖ..., విశాఖ-విజయవాడ రైళ్లు రద్దయ్యాయి. అలాగే గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు రైళ్లు, విజయవాడ-గుంటూరు రైళ్లు రద్దయ్యాయి. కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు కాగా... విజయవాడ-రాజమహేంద్రవరం రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.
Updated : 24 Mar 2023 15:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్