MLA RajaSingh: నా ప్రాణాలంటే లెక్కలేదా?: సీఎం కేసీఆర్పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి కేసీఆర్పై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ బతికితే ఏంది... చస్తే ఏంది? అనే భావనలో ఉన్నారని మండిపడ్డారు. ప్రాణహాని ఉందని తెలిసినా... తనకు బుల్లెట్ ప్రూఫ్ పాత వాహనాన్నే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Published : 27 Jan 2023 12:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు