UPI: యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశం లేదు: కేంద్ర ఆర్థికశాఖ

దిల్లీ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలుచేసే ఉద్దేశం లేదని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఈ అంశంపై ఆర్‌బీఐ అధ్యయనం చేస్తోందంటూ ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో స్పష్టత ఇచ్చింది.

Published : 22 Aug 2022 09:50 IST

దిల్లీ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలుచేసే ఉద్దేశం లేదని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఈ అంశంపై ఆర్‌బీఐ అధ్యయనం చేస్తోందంటూ ఇటీవల వార్తలు వెలువడిన నేపథ్యంలో స్పష్టత ఇచ్చింది.

Tags :

మరిన్ని