AP News: పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ సర్కార్‌ షాక్

పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జీతం పెంచినట్లే పెంచి అంతకు రెట్టింపు మొత్తం అలవెన్స్ నిలిపి వేసింది. రూ. 3 వేల ఇచ్చి రూ. 6 వేలు ఆపేసిందని కార్మికులు వాపోతున్నారు. ‘మెడికల్ అలవెన్స్’ ఇవ్వక పోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Published : 15 May 2022 13:42 IST

పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జీతం పెంచినట్లే పెంచి అంతకు రెట్టింపు మొత్తం అలవెన్స్ నిలిపి వేసింది. రూ. 3 వేల ఇచ్చి రూ. 6 వేలు ఆపేసిందని కార్మికులు వాపోతున్నారు. ‘మెడికల్ అలవెన్స్’ ఇవ్వక పోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని